వరి పండించే రైతు సోదరులారా ఆలోచించాలి :
ప్రభుత్వం వద్ద దాదాపు 3.5 కోట్ల టన్నుల బియ్యం నిల్వ ఉండటం , లెవీ సేకరణ విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వరికి గిట్టుబాటు ధర సమస్యగా మారింది , కనుక ఉత్పత్తి కర్చును తగ్గించే విధానాలపై దృష్టి సారించడం సాధ్యమైనంత వరకు వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మారటం , భూగర్భ జలాలతో వరిని పండించక పోవడమే మేలు , ప్రత్యామ్నాయంగా జిగురు గోరుచిక్కుడు , పప్పు గింజలు , తెల్ల నువ్వులు లాంటి పంటలు పండించడం లాభదాయకం కాగలదు .
ప్రభుత్వ పధకాల ద్వారా , అతి తక్కువ ధరకు ఇస్తున్న బియ్యం తిరిగి మార్కెట్ లోకే రావడం , నానాటికి తగ్గుతున్న బియ్యం వినియోగం , అంతర్జాతీయంగా కూడా బియ్యం ఉత్పత్తి పెరగటం లాంటి కారణాల వల్ల బాసుమతి యేతర బియ్యానికి పెద్దగా ధర వచ్చే అవకాశాలు కనపడటం లేదు , ఎగుమతికి బాగా అవకాశం ఉన్న , మంచి ధర రాగలిగిన గింజ పొడవు రకాలైన పూసా 1509 , 1121 లాంటి రకాల సాగు వల్ల ఉత్పత్తి కర్చుకన్నా రెట్టింపు ధర పొందగలిగే పై రకాలను సాగు చేసినందువల్ల రైతులు లాభ పడగలరు .
అతి పెద్ద బాస్మతి బియ్యం దిగుమతి చేసుకునే దేశం ఇరాన్ , తాత్కాలిక దిగుమతి నిషేధం వల్ల ధరలు కొంత తగ్గినప్పటికీ ఫెబ్రవరి నుండి బాసుమతి ధరలు పెరిగే అవకాశం ఉన్నది , కనుక బాసుమతి పండించిన రైతులు నిరాశ చెందనవసరం లేదు
ఉత్పత్తి కర్చు తగ్గించే విధానం :
దాళ్వా లో దమ్ము చేసి నేరు గా మొలక కట్టిన విత్తనాన్ని చల్లటం , బాస్పరపు ఎరువు సింగల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇవ్వడం.
దాళ్వా లో తప్పనిసరిగా జింక్ సల్ఫేట్ వాడటం .
urea పోటాష్ లను సగం మోతాదు ,మొలకెత్తిన 15 వరోజు మిగిలిన సగాన్ని 30 వరోజు urea పోటాష్ అంతే మోతాదు vermi compost లో కలిపి 24 గంటలు తరవాత చల్లాలి , కలుపు నివారణకు కలుపు మందులనే వాడండి .
ఈ విధంగా చేస్తే ఉత్పత్తి ఖర్చు సాధ్యమైనంత వరకు తగ్గించ వచ్చు
విత్తన శుద్ధిని మరవవద్దు
ప్రభుత్వం వద్ద దాదాపు 3.5 కోట్ల టన్నుల బియ్యం నిల్వ ఉండటం , లెవీ సేకరణ విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వరికి గిట్టుబాటు ధర సమస్యగా మారింది , కనుక ఉత్పత్తి కర్చును తగ్గించే విధానాలపై దృష్టి సారించడం సాధ్యమైనంత వరకు వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మారటం , భూగర్భ జలాలతో వరిని పండించక పోవడమే మేలు , ప్రత్యామ్నాయంగా జిగురు గోరుచిక్కుడు , పప్పు గింజలు , తెల్ల నువ్వులు లాంటి పంటలు పండించడం లాభదాయకం కాగలదు .
ప్రభుత్వ పధకాల ద్వారా , అతి తక్కువ ధరకు ఇస్తున్న బియ్యం తిరిగి మార్కెట్ లోకే రావడం , నానాటికి తగ్గుతున్న బియ్యం వినియోగం , అంతర్జాతీయంగా కూడా బియ్యం ఉత్పత్తి పెరగటం లాంటి కారణాల వల్ల బాసుమతి యేతర బియ్యానికి పెద్దగా ధర వచ్చే అవకాశాలు కనపడటం లేదు , ఎగుమతికి బాగా అవకాశం ఉన్న , మంచి ధర రాగలిగిన గింజ పొడవు రకాలైన పూసా 1509 , 1121 లాంటి రకాల సాగు వల్ల ఉత్పత్తి కర్చుకన్నా రెట్టింపు ధర పొందగలిగే పై రకాలను సాగు చేసినందువల్ల రైతులు లాభ పడగలరు .
అతి పెద్ద బాస్మతి బియ్యం దిగుమతి చేసుకునే దేశం ఇరాన్ , తాత్కాలిక దిగుమతి నిషేధం వల్ల ధరలు కొంత తగ్గినప్పటికీ ఫెబ్రవరి నుండి బాసుమతి ధరలు పెరిగే అవకాశం ఉన్నది , కనుక బాసుమతి పండించిన రైతులు నిరాశ చెందనవసరం లేదు
ఉత్పత్తి కర్చు తగ్గించే విధానం :
దాళ్వా లో దమ్ము చేసి నేరు గా మొలక కట్టిన విత్తనాన్ని చల్లటం , బాస్పరపు ఎరువు సింగల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇవ్వడం.
దాళ్వా లో తప్పనిసరిగా జింక్ సల్ఫేట్ వాడటం .
urea పోటాష్ లను సగం మోతాదు ,మొలకెత్తిన 15 వరోజు మిగిలిన సగాన్ని 30 వరోజు urea పోటాష్ అంతే మోతాదు vermi compost లో కలిపి 24 గంటలు తరవాత చల్లాలి , కలుపు నివారణకు కలుపు మందులనే వాడండి .
ఈ విధంగా చేస్తే ఉత్పత్తి ఖర్చు సాధ్యమైనంత వరకు తగ్గించ వచ్చు
విత్తన శుద్ధిని మరవవద్దు
No comments:
Post a Comment