Monday, 22 December 2014

42 days old jowar crop of sri paidipally dasharada rao garu


       శ్రీ  పైడిపల్లి  దశాదరావు  గారు,                                                   మిత్రమా పంచుకో  నీ అనుభవాన్ని  సాటి  రైతు  మిత్రులతో ...
నానాటికి  పెరిగుతున్న  షుగర్  పేషెంట్లతో  ప్రపంచ దేశాలలో  అగ్ర స్థానం లో ఉన్న భారత దేశం , ఇదిగో పరిష్కారం , తెల్ల  బియ్యాన్ని  , తెల్ల మైదా  వీటి స్థానం లో  రాగులు  సజ్జలు  కొర్రలు , జొన్నలు  ఆహరం లో తీసుకుంటే  మధుమేహానికి  దూరం కావచ్చు  , వరి  ఉరి  అంటూ   వరి  పంటకు బదులుగా    యాభై  ఎకరాలలో  జొన్న సాగు చేపట్టిన  ఆదర్శ రైతు శ్రీ  పైడిపల్లి  దశరద రావు గారి    సాహస గాధ  ఇది

No comments:

Post a Comment