పంజాబ్ ప్రభుత్వం సబ్సిడీ ధరలకు రైతులకు సప్లై చేసిన కల్తి పురుగుమందుల వల్ల , పత్తి పంట పై ఆశించిన తెల్ల దోమ కంట్రోల్ కాక పూర్తిగా పత్తి పంట నష్టపోయి ఆత్మహత్యల తో పాటు రోడ్ ఎక్కిన రైతులు.
పంజాబ్ వ్యవసాయ డైరెక్టర్ ని అరెస్ట్ చేసి , ఆదాయపు పన్ను శాఖ వారు దాడి జరిపారు , ఎకరాకు నలభై వేల రూపాయల నష్టపరిహారం అడుగుతున్న రైతులు , చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
పంజాబ్ వ్యవసాయ డైరెక్టర్ ని అరెస్ట్ చేసి , ఆదాయపు పన్ను శాఖ వారు దాడి జరిపారు , ఎకరాకు నలభై వేల రూపాయల నష్టపరిహారం అడుగుతున్న రైతులు , చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
No comments:
Post a Comment