| నూతన పద్దతులలో ఆధునిక యంత్ర పరికరాల ఉపయోగంతో , ఉద్యానవన పంటలను సాగు చేస్తున్న ఆదర్శ రైతు |
| ఆదర్శ యువ రైతు శ్రీ వాసు |
| బాసుమతి విత్తిన చేను (కోడూరు మండలం , నరసింహా పురం గ్రామం లో ) పరిశీలిస్తున్న K V K , శ్రీ D శ్రీనివాస్ గారు . శ్రీ k.సుబ్బారావు గారు , శ్రీ డాక్టర్ కోటేశ్వర్రావు గారు , మరియు ఇతర రైతులు |
| తల్లి తండ్రులే భారమై వ్రుద్దాశ్రమాలకు పంపుతున్న ప్రస్తుత రోజులలో తండ్రి గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించి మాతృదేవోభవ పితృదేవోభవ అన్న భారతీయ సంస్కృతికి సజీవ ఉదాహరణ డాక్టర్ కోటేశ్వర్ రావు గారు |
![]() |
| నల్గొండ జిల్లా మిరియాల గూడ మండలం పాలూరు గ్రామంలో సురేష్ అనే ఆదర్శ రైతు చేపట్టిన బాస్మతి సాగు పరిశీలిస్తున్న KVK |


No comments:
Post a Comment